మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్తో (Maharashtra CM Fadnavis) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముంబైలో ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్కి రెండు ఆడపులులు ఇస్తున్నందుకు ఫడణవిస్కి.. పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరు మాట్లాడారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి ఏపీకి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు
ఫడణవిస్తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మంగళవారం భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు.

మరిన్ని వార్తలు చదవండి

స్విమ్స్ నూతన డైరెక్టర్గా డాక్టర్ గుడారు జగదీష్ బాధ్యతల స్వీకరణ

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్.. సెప్టెంబర్ నుంచి క్యూఆర్ కోడ్ స్కానింగ్ అమలు

చిలుక వాహనంపై విహరించిన కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి

భగ్గుమంటున్న చక్కెర ధరలు.. కిలో రూ. 70కి ఎగబాకిన వైనం

కేజీహెచ్లో వేధిస్తున్న మందుల కొరత

రేషన్ సరుకుల జాబితా నుంచి రాగులు తొలగింపు
ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేయడానికి రేవంత్రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం
బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్రావు
హైదరాబాద్లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం

