ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు కీలక ఉపశమనం కలిగించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు రేషన్ సరుకులు తీసుకోవచ్చని వెల్లడించింది. అలాగే రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసుకునేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు.

మరిన్ని వార్తలు చదవండి

రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేయడానికి రేవంత్రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం

బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్రావు

హైదరాబాద్లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం

మంథని మండలంలో ఊరూరా ఓటరు సవరణ గ్రామసభలు

రామగుండంలో భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య.. రాజకీయ వర్గాల్లో ఆందోళన

కరీంనగర్లో ఓటరు సవరణ ప్రక్రియ గందరగోళం.. అధికారులను నిలదీస్తున్న ప్రజలు
ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేయడానికి రేవంత్రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం
బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్రావు
హైదరాబాద్లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం

