హెల్త్ డెస్క్: రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా పాలు తాగడం వల్ల రాత్రి వేళల్లో నిద్ర బాగా పడుతుందని అందరూ భావిస్తారు. అయితే ఇదే పాలల్లో కొద్దిగా జాజికాయ పొడి కలుపుకుని తీసుకోవడం వల్ల ఊహించని రేంజ్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలల్లో ఇది కలిపి తాగితే బీపీకి చెక్
రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలల్లో కొద్దిగా జాజికాయ పొడి కలుపుకుని తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలోకి రావడంతో పాటు నిద్రలేమి సమస్య దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు చదవండి

టాటా కార్స్ను ఆవిష్కరించిన టాటా మోటార్స్

రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత

ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేయడానికి రేవంత్రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం

బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేయడానికి రేవంత్రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం
బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్రావు
హైదరాబాద్లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం

