హైదరాబాద్: రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్రయాణంలో భాగంగా తెలంగాణ మంత్రివర్గం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తాజా క్యాబినెట్ భేటీలో నిరుద్యోగులకు భారీ ఊరటనిస్తూ వైద్య రంగంలో వేలాది ఉద్యోగాల భర్తీకి, హైదరాబాద్ నగర సుందరీకరణ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.
రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు
తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. టిమ్స్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీ, మూసీ రివర్ ఫ్రంట్ తొలి దశ పనుల కోసం రూ.7,345.12 కోట్ల నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరిన్ని వార్తలు చదవండి

టాటా కార్స్ను ఆవిష్కరించిన టాటా మోటార్స్

రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత

ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేయడానికి రేవంత్రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం

బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేయడానికి రేవంత్రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం
బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్రావు
హైదరాబాద్లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం

