హైదరాబాద్: తిరుపతి నుండి కరీంనగర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు సమయాల్లో సవరణలు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం నంబర్ 12761 తిరుపతి – కరీంనగర్ ఎక్స్ప్రెస్ రైలు వేళలను మార్చామని, ఈ సవరించిన వేళలు 2026 అక్టోబర్ 10వ తేదీ నుండి అమలులోకి వస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
మారిన వేళల ప్రకారం తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి స్టేషన్ల వద్ద రైలు రాకపోకల వివరాలు..
| స్టేషన్ పేరు | పాత సమయం (ఆగమనం / నిష్క్రమణ) | సవరించిన సమయం (ఆగమనం / నిష్క్రమణ) |
| తిరుపతి | రాత్రి 20.05 | రాత్రి 19.50 |
| రేణిగుంట | రాత్రి 20.28 / 20.30 | రాత్రి 20.15 / 20.17 |
| శ్రీకాళహస్తి | రాత్రి 20.54 / 20.55 | రాత్రి 20.39 / 20.40 |
Read latest Telangana News and Telugu News
Updated: 7 Aug 2026 | 10:13 PM IST
Tags:


